|
| మనోజ్ గుప్తా కేసులో సాక్షాలు లభ్యం: డీజీపీ |
| లక్నో (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 17:07 IST ) | |
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్యకు గురైన ఇంజనీరు మనోజ్ గుప్తా కేసుకు సంబంధించిన బలమైన సాక్షాలు లభించినట్టు ఆ రాష్ట్ర డీజీపీ విక్రమ్సింగ్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై డీజీపీ మాట్లాడుతూ హత్యకు గురైన మనోజ్గుప్తా ఇంట్లో తమకు కావల్సిన సాక్షాధారాలు లభించాయని తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తయ్యిందని, అనుమానితుల కదలికలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అదేసమయంలో ఈ కేసుకు సంబంధించి తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన అన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|