|
| సీఎస్టీలో రెండు టైం బాంబులు లభ్యం |
| ముంబయి (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008 ( 09:35 IST ) | |
ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లో బుధవారం భద్రతా దళాలు రెండు పేలని టైం బాంబులను నిర్వీర్యపరిచాయి. ఇదిలా ఉంటే వేలాది మంది ప్రజలు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద గతవారం ముంబయి మహానగరాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన తీవ్రవాదదాడులకు నిరసన తెలిపారు.
సీఎస్టీలోని 15వ ప్లాట్ఫాం సమీపంలో అనుమానాస్పద రీతిలో రెండు పాఠశాల బ్యాగులు కనిపించాయి. వీటిలో నాలుగు కిలోల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఉన్నాయి. 26/11 దాడుల బాధితుల లగేజీల్లో ఈ బ్యాగులు కనిపించాయి. ఈ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. వీటిని తీవ్రవాదులు వదిలిపెట్టి ఉంటారని ముంబయి డిప్యూటీ పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|