యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ముంబయి దాడులపై చర్చలకు రైస్ భారత్ రాక
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 13:14 IST )
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ బుధవారం భారత పర్యటనకు వచ్చారు. ఆమె ఈ ఒక రోజు పర్యటనలో ముంబయిలో గత వారం జరిగిన తీవ్రవాద దాడులపై చర్చలు జరిపారు. తీవ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రస్తుతం భారత పర్యటకు విచ్చేశారు.

భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకొని రైస్ ముంబయి తీవ్రవాద దాడులపై చర్చలు జరుపనున్నారు. ముంబయి తీవ్రవాద దాడుల్లో పాకిస్థాన్ శక్తుల పాత్ర ఉన్నట్లు భారత్ బలంగా విశ్వసిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను తాజా చర్చల్లో ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకోనున్నాయి. భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌లను కూడా రైస్ కలుసుకోనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేరళ సీఎం వ్యాఖ్యలపై ప్రకాశ్ కారత్ క్షమాపణ
అరెస్టయిన తీవ్రవాది పాకిస్థానీయుడే: పోలీసులు
మిజోరాం ఎన్నికల్లో 72 శాతం పోలింగ్
ఉగ్రవాదులకు తగిన రీతిలో జావాబిస్తాం: ప్రణబ్
పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్
అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...