యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పేలుళ్ల ప్రదేశాలను కాపాడండి: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 10:14 IST )
పేలుళ్ల సంభవించిన ప్రదేశాల్లో తరచుగా ఆధారాలు నాశనం అవుతుండటాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించే వరకు పేలుళ్లు జరిగిన ప్రదేశాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

పేలుళ్లు జరిగిన వెంటనే ఆ ప్రదేశాన్ని బ్యారికేడ్లతో మూసివేయాలని, ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ ప్రదేశాలను కాపాడాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా తెలిపారు. సంఘటనా స్థలాలను కాపాడటంలో ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవడంపై కేంద్రం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

పేలుళ్ల ప్రదేశాలను సరిగా కాపాడకపోవడం వలన ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించలేకపోతున్నారు. దీని వలన దర్యాప్తుకు అవరోధాలు ఏర్పడుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లోకి అనధికారిక వ్యక్తులను కూడా అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చత్తీస్‌గఢ్ తుది దశ ఎన్నికల్లో 61 శాతం పోలింగ్
పీఎస్‌యూ ఉద్యోగుల వేతన పెంపుకు ఆమోదం
డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం
చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు
సుధాకర్‌కు నకలీ ఐడీ ఇచ్చిన పురోహిత్: ఏటీఎస్
చత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...