యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 15:07 IST )
సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన "డిలైట్" సరుకు రవాణా నౌకలోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని భారత జాతీయ నావికుల సంఘం (ఎన్‌యూఎస్ఐ) ప్రతినిధి సునీల్ నాయర్ వెల్లడించారు.

ఈ నౌకలో ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్నారు. హాంకాంగ్‌లో రిజస్టర్ చేయబడిన ఉన్న ఈ కార్గో నౌకను మంగళవారం రాత్రి ఆడెన్ గల్ఫ్‌లో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. హైజాక్ అనంతరం పైరేట్లు లంచం కూడా డిమాండ్ చేశారని నాయర్ చెప్పారు.

అయితే వారు ఎంత మొత్తం లంచం డిమాండ్ చేసింది వెల్లడికాలేదన్నారు. ఈ నౌకలో ఏడుగురు భారతీయ సిబ్బందితోపాటు, మరో 18 మంది సిబ్బంది కూడా ఉన్నారు. వారు పాకిస్థాన్, ఇరాన్, ఫిలిప్పీన్స్, గయానా దేశాలకు చెందినవారిగా గుర్తించారు.

హాంకాంగ్‌‍లో రిజిస్టర్ చేసిన ఈ నౌకను ఇరాన్ షిప్పింగ్ లైన్స్ అనే సంస్థ నడుపుతోంది. ఈ నౌకలో 26 వేల టన్నుల గోధుమ ఉంది. ఇరాన్ తీరప్రాంత నగరం బాందర్ అబ్బాస్‌కు వెళుతున్న డిలైట్ నౌకను పైరేట్లు హైజాక్ చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు
సుధాకర్‌కు నకలీ ఐడీ ఇచ్చిన పురోహిత్: ఏటీఎస్
చత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు
1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్
భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...