యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్
అమృత్‌సర్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 14:38 IST )
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 1984నాటి సిక్కు అల్లర్లు తప్పేనని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు తప్పేనని, దోషులను న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టాలని పేర్కొన్నారు.

సిక్కుల ఆధ్యాత్మిక రాజధాని అమృత్‌సర్‌లో మంగళవారం పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మా అమ్మ, నాన్న, నాయనమ్మలకు సిక్కు మతస్తులపై అపార గౌరవం ఉందని చెప్పారు. నేను లేదా నా కుటుంబానికి ఏ వర్గంపైనా ద్వేషభావం లేదని స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం
కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ
బీఎస్పీ నుంచి నట్వర్ సింగ్ బహిష్కరణ
యువత రాజకీయాలను మార్చగలదు: అద్వానీ
రాజకీయాల్లోకి గోవిందాచార్య పునరాగమనం
పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...