యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ
లక్నో (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 11:39 IST )
హిందూ తీవ్రవాదం నెపంతో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఇటువంటి చర్యలేవైనా దేశాన్ని పౌర యుద్ధంవైపు నెడతాయని హెచ్చరించారు. లక్నోలో జరిగిన వ్యాపారుల ర్యాలీ రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తీవ్రవాదంపై పోరు విషయంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ముస్లిం తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం అనే పదాలను ఉపయోగించుకుంటుందన్నారు. ఇటువంటి చర్యలు దేశంలో అల్లకల్లోలాలు సృష్టిస్తాయన్నారు. ఈ మార్గాన్ని కాంగ్రెస్ విడిచిపెట్టాలని కోరారు. తీవ్రవాదాన్ని మత ప్రాతిపదికన చూడకూడదని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీఎస్పీ నుంచి నట్వర్ సింగ్ బహిష్కరణ
యువత రాజకీయాలను మార్చగలదు: అద్వానీ
రాజకీయాల్లోకి గోవిందాచార్య పునరాగమనం
పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతి
ఏటీఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి: బీజేపీ
కాశ్మీర్ తొలి దశ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...