యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతి
ముజాఫర్‌నగర్ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008   ( 13:24 IST )
ఉత్తరప్రదేశ్‌‍లోని పానిపట్ రహదారిపై పెళ్లి బృందంతో వస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు బాలలతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. పానిపట్ నుంచి సిసోలి పట్టణానికి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు సోమవారం రాత్రి ప్రమాదానికి గురైందని పోలీసులు ఈ రోజు వెల్లడించారు.

సరుకులతో వస్తున్న ట్రక్కును ఈ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలో వేర్పేరు ఆస్పత్రులకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఏటీఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి: బీజేపీ
కాశ్మీర్ తొలి దశ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్
సాధ్వి ప్రజ్ఞా సింగ్ కస్టడీ 29 వరకు పొడిగింపు
దమ్ముంటే ఆ పని చేసి చూడండి: వెంకయ్య
బెంగాల్‌లో కూలిన మిగ్- 23 శిక్షణ విమానం
మాలేగావ్ పేలుడు: ఆర్మీ అధికారిపై మరో కేసు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...