|
| కాశ్మీర్ తొలి దశ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ |
| శ్రీనగర్ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 10:01 IST ) | |
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో సోమవారం జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదయింది. ఒకప్పడు తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా పేరొందిన బాందీపురా జిల్లాలోని గురెజ్ నియోజకవర్గంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 74 శాతం పోలింగ్ నమోదయింది.
మెంధర్, పూంచ్ నియోజకవర్గాల్లో 73 శాతం, సురాన్కోటేలో 68 శాతం, నోబ్రాలో 66 శాతం, లెహ్, కార్గిల్, జాన్స్కర్లలో 60, బాందీపురాలో 57 శాతం, సోనావారిలో 46 శాతం పోలింగ్ నమోదయింది. సోమవారం జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|