యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు
ముంబయి (ఏజెన్సీ), 15 నవంబర్ 2008   ( 15:55 IST )
ముంబయిలోని మజ్‌గావ్ కోర్టు శనివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో రాజ్ థాకరే శనివారం మజ్‌గావ్ కోర్టులో లొంగిపాయారు. అనంతరం కోర్టు రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కు బెయిల్ మంజూరు చేసింది.

మతపరమైన విశ్వాసాలను అపహాస్యం చేయడం, చాత్ పూజపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజ్ థాకరేపై జంషెడ్‌పూర్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై రాజ్ థాకరే శనివారం ముంబయి కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆయన తరపు న్యాయవాది ట్రాన్సిట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సాధ్వి అరెస్ట్ ఎన్నికల ఎత్తుగడ: సుష్మా స్వరాజ్
తాజాగా భయ్యా కేక్ వివాదంలో రాజ్ థాకరే
చత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్
చంద్రుడిపై త్రివర్ణ పతాకం: ఇస్రో ఘన విజయం
చత్తీస్‌గఢ్: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
చెన్నై లా కళాశాల వివాదం: బస్సులు ధ్వంసం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...