యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రాష్ట్రపతి ప్రతిభకు ఇ- మెయిల్ బెదిరింపు
పూణే (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 16:18 IST )
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆదివారం ఇ- మెయిల్ బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం పూణే పర్యటనలో ఉన్న ప్రతిభా పాటిల్‌పై దాడి ఏ రూపంలోనైనా జరగవచ్చని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఇ- మెయిల్ పంపారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు వెల్లడించారు.

నాలుగు రోజుల పర్యటన కోసం ప్రతిభా పాటిల్ శుక్రవారం పూణే చేరుకున్నారు. ఆమె ఇక్కడ కామన్వెల్త్ యువజన క్రీడలను ఆదివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇ- మెయిల్ బెదిరింపు నేపథ్యంలో ప్రతిభా పాటిల్ భద్రతను మరింత పటిష్టపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సన్యాసిని రేప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
నిలకడగా బిగ్‌బి అమితాబ్ ఆరోగ్యం
భజ్‌రంగ్ దళ్‌పై నిషేధానికి కాంగ్రెస్ డిమాండ్
పాక్‌ అణు ఒప్పందానికి భారత్ ఓకే : ముఖర్జీ
కాందమాల్ శాంతికై ఒరిస్సా వినతి
పోప్‌చే అల్ఫోన్సాకు రేపు సెయింట్ హోదా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...