యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఇరు దేశాల మధ్య సహకారం అవసరం : ప్రధాని
చంద్రకోట్ (ఏజెన్సీ), 11 అక్టోబర్ 2008   ( 08:35 IST )
భారత్, పాకిస్థాన్‌లు అభివృద్ధి సాధించాలంటే ఇరు దేశాల మధ్య సహకారం అవసరం అని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో కలిసి పనిచేద్దాం అంటూ ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌కు పిలుపునిచ్చారు.

చీనాబ్ నదిపై చంద్రకోట్ వద్ద నిర్మించిన బాగ్లీహర్ ప్రాజెక్టును శుక్రవారం జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. భారత్, పాకిస్థాన్‌లోని ప్రజలు సైతం తమ బాధ్యతగా భావించి పరస్పరం సహకరించుకోవాలంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఆయన ప్రారంభించిన బాగ్లీహార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ దాని నిర్మాణంలో భారత్ ఎలాంటి ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై 2005లో పాకిస్థాన్ అభ్యంతరం చెప్పడంతో ఓ స్విస్ అధికారిని అర్బిట్రేటర్‌గా ప్రపంచబ్యాంక్ నియమించిందని ఆ అధికారి సూచించిన మేరకు మార్పులతోటే తాము ప్రాజెక్టు‌ను పూర్తి చేశామని ప్రధాని పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పోప్‌చే అల్ఫోన్సాకు రేపు సెయింట్ హోదా
కడుపునొప్పితో ఆస్పత్రిలో అమితాబ్
ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు
కాశ్మీర్‌లో తొలి రైలుకు ప్రధాని పచ్చజెండా
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు : ప్రభుత్వం
నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...