యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
కోల్‌కత (ఏజెన్సీ), 19 ఆగస్టు 2008   ( 12:37 IST )
సింగూరు వివాదం పరిష్కారం కోసం పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఈ వివాదంపై చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు.

సింగూరులో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంటు ఏర్పాటు కోసం జరిపిన భూసేకరణ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే టాటా మోటార్స్ కార్ల ప్లాంటు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరిస్తూ బుద్ధదేవ్ సోమవారం మమతా బెనర్జీకి లేఖ రాశారు. సింగూరు భూవివాదంపై మమతా బెనర్జీతో లేదా ఆమె పంపే ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు
జార్ఖంఢ్: ఆగస్టు 25న మధు కోడా విశ్వాసపరీక్ష
జమ్మూ- కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు ప్రధాని పిలుపు
అమర్‌నాథ్ భూవివాదం: జమ్మూలో స్వచ్ఛంద అరెస్టులు
కాశ్మీర్ లోయలో పరిణామాలపై బీజేపీ ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...