|
| జమ్మూ- కాశ్మీర్లో శాంతి స్థాపనకు ప్రధాని పిలుపు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 08:40 IST ) | |
దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు పిలుపునిచ్చారు. అమర్నాథ్ భూవివాదంపై జమ్మూలో జరుగుతున్న ఆందోళన నానాటికీ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రధాని అక్కడి భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
సరైన దిశగా ఆలోచించే వ్యక్తులందరూ ఈ సరిహద్దు రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా సమస్య పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉందన్నారు. అమర్నాథ్ భూవివాదం రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|