యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్మూ- కాశ్మీర్‌లో ఎస్ఏఎస్ఎస్ జైల్ భరో ఆందోళన
జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 15:33 IST )
శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) సోమవారం జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆందోళన మూడు రోజులపాటు కొనసాగనుంది. ఇదిలా ఉంటే అధికారిక యంత్రాంగం కిష్తవార్, జమ్ము, ఉధంపూర్ జిల్లాలో ఒక రోజుపాటు కర్ఫ్యూ ఎత్తివేసింది. సాంబా జిల్లాల్లో తొమ్మిది గంటలపాటు కర్ఫ్యూని సడలించారు.

అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి, ఉపసంహరించుకున్న భూమిని తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఏఎస్ఎస్ గత కొన్నివారాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత 51 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎస్ఏఎస్ఎస్ సోమవారం జైల్ భరో ఆందోళనకు పిలుపునిచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పంజాబ్‌లో వరద భీభత్సం: 10 మందికిపైగా మృతి
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో మరో ఇద్దరు వ్యక్తులు
వివాదాస్పద రచయిత్రి తస్లిమా వీసా గడువు పొడిగింపు
అమర్‌నాథ్ సంఘర్ష్ సమితికి వోహ్రా చర్చల ఆహ్వానం
భూమి తిరిగి ఇచ్చే వరకు ఆందోళన: ఎస్ఏఎస్ఎస్
జార్ఖంఢ్ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...