యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
వివాదాస్పద రచయిత్రి తస్లిమా వీసా గడువు పొడిగింపు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 13:10 IST )
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల ప్రారంభంలో తస్లిమా నస్రీన్ భారత్ తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. తస్లిమా వీసా గడువు సోమవారంతో తీరిపోనుంది. ఈ నేపథ్యంలో ఆమె వీసా గడువు పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అధికారికవర్గాలు తెలిపాయి.

అయితే వీసా పొడిగింపుకు సంబంధించిన కాలపరిమితిపై ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. దేశంలో ముస్లిం మత ఛాందసవాదులకు లక్ష్యంగా మారిన తస్లిమా నస్రీన్ (45) ఈ నెల ప్రారంభంలో స్వీడన్ నుంచి భారత్ తిరిగివచ్చారు. ఇక్కడకు తిరిగివచ్చిన అనంతరం అధికారులు ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఆమె భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమర్‌నాథ్ సంఘర్ష్ సమితికి వోహ్రా చర్చల ఆహ్వానం
భూమి తిరిగి ఇచ్చే వరకు ఆందోళన: ఎస్ఏఎస్ఎస్
జార్ఖంఢ్ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరణ
సరిహద్దుల్లో ప్రయాణీకులపై వీడియో నిఘా: కేంద్రం
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం
సీఎం రాజీనామా చేయపోతే మద్దతు ఉపసంహరణ: జేఎంఎం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...