|
| అమర్నాథ్ సంఘర్ష్ సమితికి వోహ్రా చర్చల ఆహ్వానం |
| జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 12:40 IST ) | |
అమర్నాథ్ ఆలయ ట్రస్టు భూవివాదంపై గత కొన్నివారాలుగా రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న శ్రీ అమర్నాథ్ సంఘర్ష్ సమితి నేతలను జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆదివారం చర్చలకు ఆహ్వానించారు. ఈ భూవివాద పరిష్కారం కోసం వోహ్రా పంపిన చర్చల ఆహ్వానాన్ని సంఘర్ష్ సమితి తోసిపుచ్చింది.
నిర్మాణాత్మక ప్రతిపాదనలు వస్తేనే తాము ఎటువంటి చర్చల్లోనైనా పాల్గొంటామని శ్రీ అమర్నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) తేల్చి చెప్పింది. జమ్మూ- కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ప్రధాన కార్యదర్శి బీబీ వియాస్ ఈ భూవివాదంపై చర్చలకు రమ్మని పంపిన ఆహ్వాన పత్రం తమకు అందిందని ఎస్ఏఎస్ఎస్ ప్రతినిధి నరీందర్ సింగ్ జమ్ములో విలేకరులతో చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|