యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్మూకు 10వేల భద్రతా దళాలు
జమ్మూ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008   ( 20:17 IST )
అమర్‌నాథ్ వ్యవహారంపై చోటుచేసుకుంటున్న హింసను అదుపుచేయటానికి 10వేల భద్రతా దళాలను ఆర్మీ తరలించింది. జమ్మూలో ఉన్న సేనలకు వీరు సహాయపడతారు. జమ్మూ, శ్రీనగర్‌లతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలు చోటుచేసుకుని ఇప్పటికి పది రోజులు పూర్తవుతుంది.

అమర్‌నాథ్ వివాదంపై దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని ఆగస్టు 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరపాలని భారతీయ జనతా పార్టీ (భాజపా) నిర్ణయించింది. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు గతంలో కేటాయించిన తిరిగి అప్పగించాలని భాజపా పట్టుబడుతోంది.

అమర్‌నాథ్ సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వోహ్రా నియమించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ వ్యవహారాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీనగర్‌కు ఆర్ఎస్ఎస్ ముస్లిం నేతల బృందం
అమర్‌నాథ్ వివాదం: నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
మహారాష్ట్ర మంత్రి నారాయణ రాణె రాజీనామా
మహిళా బిల్లు ఇక మరుగున పడ్డట్లే: సుష్మా
చర్చలతోనే అమరనాథ్ భూవివాదానికి పరిష్కారం
సిమిపై నిషేధం కొనసాగింపు: హైకోర్టు తీర్పుపై స్టే
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...