యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అమర్‌నాథ్ వివాదం: నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
జమ్మూ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008   ( 13:56 IST )
అమర్‌నాథ్ భూవివాదం పరిష్కారానికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా నలుగురు సభ్యుల మండలిని ఏర్పాటుచేశారు. శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితితో చర్చలు జరిపేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశామని వోహ్రా తెలిపారు. అమర్‌నాథ్ భూవివాదం కారణంగా గత కొన్నిరోజులుగా జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హింసాత్మక పరిస్థితులను అదుపు చేసేందుకు గవర్నర్ వోహ్రా ఏర్పాటుచేసిన నలుగురు సభ్యుల మండలి శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితితో చర్చలు జరుపనుంది. ఫ్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అమర్‌నాథ్ వ్యవహారంపై బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో నేతలందురూ చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. అఖిలపక్షం తీసుకున్న నిర్ణయం మేరకు గవర్నర్ వోహ్రా ఈ నలుగురు సభ్యుల మండలిని ఏర్పాటుచేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మహారాష్ట్ర మంత్రి నారాయణ రాణె రాజీనామా
మహిళా బిల్లు ఇక మరుగున పడ్డట్లే: సుష్మా
చర్చలతోనే అమరనాథ్ భూవివాదానికి పరిష్కారం
సిమిపై నిషేధం కొనసాగింపు: హైకోర్టు తీర్పుపై స్టే
అమర్‌నాథ్ వ్యవహారం : బోర్డ్ సభ్యుల రాజీనామా
కాశ్మీర్‌లో కర్ఫ్యూ ధిక్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...