యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అణుఒప్పందానికి ఎన్నో అవాంతరాలుః ప్రధాని
అందరు అనుకున్నంత సులువుగా అణుఒప్పందం అయిపోదని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. అణు ఒప్పందం ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉందన్నారు. ఎన్నో రోజులుగా దేశంలో దుమారం రేపిన అణుఒప్పందంపై ప్రధాని మంగళవారం మనసు విప్పి మాట్లాడారు.

తన కుమార్తె ఉపిందర్ సింగ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరలతో మాట్లాడారు. అణుఒప్పందంలో తరువాతి అంకం ఎన్ఎస్‌జీ అని చెప్పారు. భద్రతా అంశాలకు సంబందించి అంతర్జాతీయ అణుఇందన సంస్థ ఒప్పందాలు పూర్తయిన తరువా ఎన్ ఎస్జీకు వెళ్ళుతున్నట్లు వివరించారు.

ఎన్‌ఎస్‌జీ అనుమతి పొందిన తరువాత అమెరికా కాంగ్రెస్‌లో గ్రీన్‌ సిగ్నల్‌ లభించాల్సి ఉంది. న్యూఢిల్లీ మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ వాణిజ్యానికి యూఎస్ కాంగ్రెస్ తెరవనున్నుది. ఎన్‌ఎస్‌జీ నుంచి అణుఒప్పందానికి ఎటువంటి కొర్రీలు లేకుండా అనుమతి లభిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చందిటాల రోడ్డు ప్రమాదంలో 12 మంది యాత్రికులు మృతి
సామ్రాజ్యవాద కౌగిలికి భారత్: బుద్ధదేవ్
కాంగ్రెస్‌తో చైనా కమ్యునిస్టుల దోస్తీ
సిమిపై నిషేధం ఎత్తేసిన ఢిల్లీ హైకోర్టు
కాశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం
గృహ నిర్బందంలో గిలానీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...