యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మాకు 291 మంది సభ్యుల మద్దతు ఉంది: యూపీఏ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 13:48 IST )
లోక్‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్షలో గట్టెక్కుతామని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. యూపీఏ కూటమి అగ్రనేతలు శనివారం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఈ విశ్వాసపరీక్షను గట్టెక్కుతుందని, ఐదుగురు ఎంపీల బలం ఉన్న జేఎంఎం తమలో భాగమని ప్రకటించారు.

యూపీఏ కూటమికి 291 మంది ఎంపీల మద్దతు ఉందని కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు పేర్కొన్నారు. తాము ఈ విశ్వాసపరీక్షలో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి శిబు సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం యూపీఏ కూటమిలోని భాగమని పేర్కొన్నారు. ఆ పార్టీ ఎంపీలు తమకే ఓటు వేస్తారని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోనియాతో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ చర్చలు
ప్రత్యామ్యాయంపై రేపు లెఫ్ట్, యూఎన్‌పీఏ, బీఎస్పీ చర్చలు
బీఎస్పీలో ఎస్పీ ప్రధానకార్యదర్శి షాహిద్ సిద్దిఖి
విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని రాజీనామా చేయరు
యూపీఏ సర్కారుకు 291 ఎంపీల మద్దతు: లాలు
మరో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ తిరుగుబాటు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...