యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పార్టీ ఎంపీలతో సోనియా సమావేశాలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 జులై 2008   ( 13:01 IST )
యూపీఏ సర్కారు జూలై 22న విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బ్యాచ్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన్‌పథ్‌లోని తన నివాసంలో ఆమె వారితో విస్తృతంగా చర్చిస్తున్నారు.

విశ్వాసపరీక్ష సందర్భంగా సమైక్యంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆమె పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఓ వైపు యూపీఏ సర్కారు మెజారిటీ మార్కును చేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో ఆమె ఈ సమావేశాలు నిర్వహించడం గమనార్హం.

జార్ఖండ్ ముక్తి మోర్చా నేత శిబుసోరెన్ కేంద్ర మంత్రి పదవికోసం పట్టుబడుతుండగా, తమ పార్టీ ఎంపీలందరూ యూపీఏ వెంటే ఉన్నారని ఆ పార్టీ చీఫ్ విప్, గిరిధ్ ఎంపీ తెక్లాల్ మహతో స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తటస్థుల మద్దతు లౌకిక పార్టీలకే: పాశ్వాన్ విశ్వాసం
యూపీఏకు వ్యతిరేకంగా ఓటు: ఆరెస్పీ విప్ జారీ
బేరసారాలకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు: ప్రణబ్
పార్టీ విప్ స్పీకర్‌కు వర్తించదు: బోస్
ఎస్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కొందరు గైర్హాజరు
ప్రధాని మన్మోహన్‌ను కలుసుకోనున్న దేవెగౌడ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...