యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పీఎం స్కామ్‌: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 10:21 IST )
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ పీఎఫ్ స్కామ్‌లో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 1న జరగనుంది. ఈలోగా నోటీసులకు స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ
శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం
మాకెవరి సర్టిఫికేట్లు అవసరం లేదు: లెఫ్ట్‌తో సోనియా
బర్దన్, అజిత్ సింగ్ భేటి: ఎటూ తేల్చని ఆర్ఎల్‌డీ
మరో ఎనిమిది ఐఐటీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
పప్పు యాదవ్‌ ఓటేసేందుకు హైకోర్టు అనుమతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...