యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పార్లమెంట్‌లో దాడి కేసు: షౌకత్ పిటిషన్‌కు తిరస్కృతి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 14:10 IST )
పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్దారించబడి జైలు శిక్ష అనుభవిస్తున్న షౌకత్ హుస్సేన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. తనకు విధించబడిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ షౌకత్ హుస్సేన్ ఈ పిటిషన్‌లో సవాలు చేశారు.

తమ తీర్పులో మళ్లీ జోక్యం చేసుకోవాల్సిన కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీపీ నాలేకర్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్దారించబడిన షౌకాత్ హుస్సేన్‌కు ఆగస్టు 4, 2005న సుప్రీంకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జైపూర్: పోలీసుల అదుపులో 8 మంది అనుమానితులు
జైపూర్ పేలుళ్లు: హుజీ ప్రమేయంపై అనుమానాలు
బాంబు పేలుళ్లు: జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధింపు
శాంతికి భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర: రాజే
రాజస్థాన్ రాజధాని పేలుళ్లకు రాష్ట్రపతి, ప్రధాని ఖండన
జైపూర్ పేలుళ్లు: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace