యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సాంబా గ్రామంలో తీవ్రవాద దాడి: ముగ్గురు మృతి
జమ్మూ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008   ( 13:23 IST )
సాంబా జిల్లాలోని ఓ గ్రామంలో తీవ్రవాదులు ముగ్గురు వ్యక్తులను కాల్చిచంపారు. మృతుల్లో స్థానిక రాజకీయ నేత, వార్తా సంస్థ ఫొటోగ్రాఫర్ ఉన్నారు. శుక్రవారం సాంబా సెక్టార్‌లో చొరబడేందుకు ప్రయత్నించిన తీవ్రవాద సంస్థకు చెందినవారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

ఆదివారం ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జిల్లాలోని కాలీ మండి అటవీ ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబంపై తీవ్రవాదులు దాడి చేశారని భద్రతా దళ అధికారులు తెలిపారు. తీవ్రవాదుల కాల్పుల్లో కొత్తగా ఏర్పాటయిన ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ పార్టీ స్థానిక అధ్యక్షుడు హుషియార్ సింగ్, ఆయన భార్య మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నక్సల్స్‌పై పోరు కోసం ప్రత్యేక దళం; కేంద్ర ప్రభుత్వం
కర్ణాటకలో 60 శాతం పోలింగ్: విజయంపై నేతల ధీమా
మైనారిటీలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలి: సోనియా
నందిగ్రామ్‌లో టీసీ, బీయూపీసీ మద్దతుదారులపై లాఠీఛార్జి
అణు ఒప్పందంలో ఇబ్బందులను రైస్‌కు చెప్పిన ముఖర్జీ
వర్షపునీటిలో మునిగిన పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace