యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
నక్సల్స్‌పై పోరు కోసం ప్రత్యేక దళం; కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008   ( 13:00 IST )
దేశంలో పెరుగుతున్న నక్సల్స్ హింసాకాండను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనుంది. వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు సీఆర్‌పీఎఫ్ కింద స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఈ ప్రతిపాదనకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ప్రతిపాదన కేంద్ర హోం శాఖ తుది ఆమోదం కోసం ఎదురుచూస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే దళంలో 10 బెటాలియన్లు (10 వేల మంది సిబ్బంది) ఉంటాయి.

దీనిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రేగ్రౌండ్స్ తరహాలో ఉంటుంది. ఈ దళం సీఆర్‌పీఎఫ్ కింద పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కర్ణాటకలో 60 శాతం పోలింగ్: విజయంపై నేతల ధీమా
మైనారిటీలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలి: సోనియా
నందిగ్రామ్‌లో టీసీ, బీయూపీసీ మద్దతుదారులపై లాఠీఛార్జి
అణు ఒప్పందంలో ఇబ్బందులను రైస్‌కు చెప్పిన ముఖర్జీ
వర్షపునీటిలో మునిగిన పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం
కర్ణాటక ఎన్నికలు: మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace