యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కర్ణాటక ఎన్నికలు: మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్
బెంగుళూరు (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 14:12 IST )
కర్ణాటకలో శనివారం జరుగుతున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికలు 11 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ ఇద్దరు కుమారులు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, హెచ్‌డీ రేవన్న మొదటి దశ ఎన్నికల బరిలో ఉన్నారు.

వీరితో పాటు కాంగ్రెస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, మాజీ ఉపముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తొలి దశ ఎన్నికలు జరుగుతున్న 89 నియోజకవర్గాల్లో 1.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాశ్మీర్ శాంతి ప్రక్రియను వేగవంతం చేయండి: అబ్దుల్లా
గుజరాత్ రోడ్డు ప్రమాదంలో పన్నెండు మంది దుర్మరణం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే కష్టకాలం: కారత్
అమెరికాతో అణు ఒప్పందంతో మంచిదేః అబ్దుల్ కలాం
విమానాశ్రయ ఆధునీకరణలో ప్రధాని జోక్యం: యేచూరి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace