|
| చినాబ్ నదిలో బస్సు బోల్తాః 28 మంది దుర్మరణం |
| శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 10:35 IST ) | |
జమ్మూకాశ్మీర్లోని చినాబ్ నదిలో బస్సు దూసుకెళ్లిన సంఘటనలో 28 మంది దుర్మరణం చెందారు. కిస్టవర్ జిల్లాలోని కంద్ని- ఫాగుమర్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.
సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, సైనిక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాల కోసం గాలించడంతో పాటు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|