|
| బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తాం: ప్రధాని |
| బెంగళూరు (ఏజెన్సీ), 9 మే 2008 ( 09:14 IST ) | |
తాము అధికారంలోకి వస్తే బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం తెలిపారు. బెంగుళూరులో నెలకొన్న పరిస్థితులకు జేడీఎస్, బీజేపీలు కారణమని ఆయన దుయ్యబట్టారు.
కర్ణాటకలో మే10న తొలి విడత శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజధాని అయిన బెంగళూరుకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు తాము కృషి చేస్తామని ఆయన అన్నారు.
జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారని, వాటిని తీర్చేందుకు తాము దీర్ఘకాల ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|