యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 16:12 IST )
సుప్రీంకోర్టు ఎయిమ్స్ డైరెక్టర్ పదవిలో వేణుగోపాల్‍ను పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేయడంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వేణుగోపాల్‍ను తొలగించేందుకు కేంద్రం చేసిన చట్టం చెల్లదని గురువారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థ జాతీయ ప్రాధాన్యతను కాపాడటంలో ఆయన విఫలం అయ్యారని సుష్మా స్వరాజ్ ఆరోపించారు. రాందాస్ రాజీనామా చేయకపోతే ప్రధాని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace