యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 8 మే 2008   ( 15:51 IST )
ఎయిమ్స్ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తనను తొలగించేందుకు పార్లమెంట్ వేదికగా ఆడిన నాటకం ప్లాపయిందని ప్రముఖ వైద్యుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఎయిమ్స్ డైరెక్టర్ హోదా నుంచి వేణుగోపాల్‌ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన చట్టం చెల్లదని, ఆయనను పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంపై వేణుగోపాల్ నేరుగా విలేకరులతో మాట్లాడకపోయినప్పటికీ సహచరుడు అనిల్ శర్మ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించడం పట్ల వేణుగోపాల్ సంతోషం వ్యక్తం చేశారు. తనను ఎయిమ్స్ బాధ్యతల నుంచి తప్పించేందుకు పార్లమెంట్‌లో సాగిన నాటకం సుప్రీంకోర్టు తీర్పుతో ప్లాప్ అయిందని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace