యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
బెంగుళూరు (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 13:44 IST )
గ్లాస్‌గోవ్ విమానాశ్రయ పేల్చివేత కుట్ర కేసులో దోషిగా పరిగణించబడి బ్రిటన్‌లో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన సబీల్ అహ్మద్ గురువారం ఉదయం బెంగుళూరు చేరుకున్నాడు. ఈ భారతీయ వైద్యుడి సోదరుడు కఫీల్ అహ్మద్ గ్లాస్‌గోవ్ విమానాశ్రయ పేల్చివేతకు కుట్రపన్నాడు.

ఈ కుట్ర సమాచారాన్ని భద్రతా దళాలకు చేరవేయనందుకు బ్రిటన్ కోర్టు సబీల్‌ను కూడా దోషిగా పరిగణించింది. ఇద్దరు లండన్ మెట్రోపాలిటన్ అధికారులు సబీల్ అహ్మద్‌ను భారత్‌కు తీసుకొచ్చారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో గురువారం వేకువజామున 3.43కు వారు ఇక్కడకు చేరుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
బిరాంచీ హత్య సూత్రధారిని భువనేశ్వర్‌కు తరలింపు
కర్ణాటక: మైనారిటీలకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ హామీ
భారత్‌‌‌కు రానున్న బ్రిటన్ బాంబు పేలుళ్ల నిందితుడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace