యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 11:28 IST )
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై కేంద్ర మంత్రివర్గంలో ఏకాభిప్రాయం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ కీలక భాగస్వామి ఆర్జేడీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈ బిల్లుకు సమ్మతించే అవకాశాలున్నాయని ప్రధాని సూచనప్రాయంగా వెల్లడించారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడటంతో మహిళా రిజర్వేషన్ల దిశగా మొదటి అడుగు పడినట్లు అయిందని చెప్పారు.

కేంద్ర మంత్రివర్గంలో ఈ చారిత్రాత్మక బిల్లు కోసం విస్తృత ఏకాభిప్రాయం సాధించగలమని ప్రధాని మన్మోహన్ సింగ్ నమ్మకం వ్యక్తం చేశారు. తమ మంత్రివర్గంలో విభేదాలుంటే ఈ బిల్లును పార్లమెంట్‌ ప్రవేశపెట్టడమే కష్టమయ్యేదన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
బిరాంచీ హత్య సూత్రధారిని భువనేశ్వర్‌కు తరలింపు
కర్ణాటక: మైనారిటీలకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ హామీ
భారత్‌‌‌కు రానున్న బ్రిటన్ బాంబు పేలుళ్ల నిందితుడు
ఎంఎన్ఎస్ చీఫ్‌పై చర్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace