యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008   ( 16:58 IST )
భారత్ బుధవారం అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో అగ్ని- 3 క్షిపణి భారత వ్యూహాత్మక దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగివుంది.

ఈ క్షిపణిని భారత్ పరీక్షించడం ఇది మూడోసారి. మొదటి పరీక్ష జులై 9, 2006లో జరగ్గా అది విఫలం అయింది. రెండో పరీక్షను గత ఏడాది ఏఫ్రిల్ 12న నిర్వహించారు. మూడో పరీక్షను బుధవారం ఉదయం 9.56కు నిర్వహించారు. ఈ రెండు, మూడు పరీక్షలు విజయవంతం అయ్యాయి.

తాజా పరీక్షలో 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉంచిన లక్ష్యాన్ని అగ్ని- 3 క్షిపణి 800 సెకెన్లలో ఛేదించింది. అణ్యాయుధాలను సైతం తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి పరిధిలో పాకిస్థాన్‌లోని అన్నినగరాలు, చైనా ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బిరాంచీ హత్య సూత్రధారిని భువనేశ్వర్‌కు తరలింపు
కర్ణాటక: మైనారిటీలకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ హామీ
భారత్‌‌‌కు రానున్న బ్రిటన్ బాంబు పేలుళ్ల నిందితుడు
ఎంఎన్ఎస్ చీఫ్‌పై చర్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు
అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
సమావేశాలు వాయిదా: బీజేపీ, కాంగ్రెస్‌లపై సీపీఐ నిప్పులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace