యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
కొత్త తరహా క్షిపణి పరీక్ష నిర్వహించిన ఇరాన్
సెమ్నాన్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 17:12 IST )
ఇరాన్ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్ బుధవారం తమ శాస్త్రవేత్తలు కొత్త మధ్యతరహా క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారని ప్రకటించారు. ఉపరితలం నుంచి ఉపరితలంమీద లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పేరు సెజిల్- 2. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ మొస్తఫా నజ్జార్ తనకు ఈ విషయాన్ని తెలియజేశారని నెజాద్ చెప్పారు.

రెండు దశల్లో నిర్దేశిత లక్ష్యాన్ని తాకే ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని సెమ్నాన్ పట్టణంలో అహ్మదీనెజాద్ వెల్లడించారు. గగనతలంలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఈ క్షిపణి తిరిగివచ్చి లక్ష్యాన్ని ఛేదించిందని నెజాద్ చెప్పడంతో, ఆయన పాల్గొన్న సభలో హర్షధ్వానాలు మోగాయి.

ఈ క్షిపణి ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుందనేది నెజాద్ వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఇరాన్ తాజాగా ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయేల్‌ను తాకగలదని అంచనా వేస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అణు సామర్థ్యం పెంచుకుంటున్న పాకిస్థాన్
పాక్‌తో సైనిక సంబంధాల పునరుద్ధరణ: కెనడా
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోటీలో అహ్మదీనెజాద్‌
ఇండోనేషియాలో విమాన ప్రమాదం: 68మంది మృతి
తమిళులకు సమాన హక్కులు: రాజపక్స హామీ
పాక్‌లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికా కారణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...