యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఎల్టీటీఈ అధినేత పెద్దపులి మృతదేహం గుర్తింపు
కొలంబో (ఏజెన్సీ), 19 మే 2009   ( 13:41 IST )
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించి ఇటీవల సైనిక దాడిలో మృతి చెందిన ఎల్టీటీఈ అధినేత వి. ప్రభాకరన్ మృతదేహాన్ని లంక సైన్యం గుర్తించింది. ఈ సందర్భంగా శ్రీలంక సైన్యం విడుదల చేసిన ప్రభాకరన్ మృతదేహం దృశ్యాలను వివిధ మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి.

ప్రభాకరన్ మృతికి సంబంధించి సోమవారం మధ్యాహ్నం శ్రీలంక ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన తర్వాత మంగళవారం ఈ వీడియోలు ప్రసారం కావడం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వం సోమవారం ప్రభాకరన్ మృతికి సంబంధించి అధికారిక ప్రకటన చేసినా ఆయన మృత దేహాన్ని గుర్తించలేదని పేర్కొనడంతో ఈ ప్రకటనపై పలు సందేహాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ఎల్టీటీఈ ఓ ప్రకటన చేస్తూ ప్రభాకరన్ మృతి చెందలేదని ఆయన బ్రతికే ఉన్నారంటూ ప్రకటించింది. ఇలా శ్రీలంక ప్రభుత్వం, ఎల్టీటీఈలనుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో తాజాగా ప్రభాకరన్ మృతదేహాన్ని సైతం గుర్తించడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీలంకలో యుద్ధ విజేతలం మేమే: రాజపక్స
పాక్ ఐఎస్ఐకి వ్యూహాత్మక రక్షణగా తాలిబాన్లు
స్వాత్ లోయలో 27 మంది తాలిబాన్ల హతం
అణ్వస్త్రాల కోసం సాయం చేయలేదు: అమెరికా
ప్రభాకరన్ మృతి: లంకలో పౌర యుద్ధానికి తెర
శ్రీలంకలో యుద్ధానికి తెర: ప్రభాకరన్ హతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...