యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవే: అమెరికా
వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009   ( 11:26 IST )
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి భారత్ ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవేనని అమెరికా దౌత్యాధికారి డేవిడ్ ముల్‌ఫోర్డ్ చెప్పారు. ముంబయి దాడులకు సంబంధించి ఇటీవల పాకిస్థాన్‌కు భారత్ సాక్ష్యాధారాలు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదని పాకిస్థాన్ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో డేవిడ్ ముల్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాల్లో విశ్వసనీయత ఉందని స్పష్టం చేశారు. భారత్ సేకరించిన సాక్ష్యాల్లో ఎఫ్‌బీఐ సాయం కూడా తీసుకుందని వెల్లడించారు. విశ్వసనీయత లేని వాటిలో ఎఫ్‌బీఐ జోక్యం చేసుకోదని తెలిపారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌ను కలిసిన సందర్భంగా ముల్‌ఫోర్డ్ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతకుముందు పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మాలిక్ అమద్ ఖాన్, విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ భారత్ అందించిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కసబ్ మావాడే: ఎట్టకేలకు అంగీకరించిన పాక్
26/11 సాక్ష్యాలపై విశ్వసనీయ దర్యాప్తు: పాకిస్థాన్
పాక్‌లో అస్థిరత అన్ని దేశాలకు ప్రమాదకరం
గాజా దాడులు: ఒబామాపై నిప్పులు చెరిగిన జవహిరి
బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా ప్రమాణస్వీకారం
శ్రీలంక పోరులో 4073 మంది తీవ్రవాదులు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...