|
| శ్రీలంక పోరులో 4073 మంది తీవ్రవాదులు మృతి |
| కొలంబో (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009 ( 19:09 IST ) | |
శ్రీలంకతో ఎల్టీటీఈ, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో 4073 మంది తీవ్రవాదులు మృతి చెందారు. దేశ రాజధాని కొలంబోతోపాటు, ప్రభుత్వ ఆధీనంలోని మరికొన్ని ప్రదేశాలపై అందరినీ ఆశ్చర్యపరుస్తూ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు చేసేందుకు ఎల్టీటీఈ ఉపయోగించిన వైమానిక స్థావరాలను తాజాగా శ్రీలంక సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.
ఎల్టీటీఈ వైమానిక స్థావరంగా పేరొందిన సమస్యాత్మక ఐరనమడు ప్రాంతం ఇటీవల ఎల్టీటీఈ నుంచి సైన్యం నియంత్రణలోకి వచ్చింది. ఎల్టీటీఈ రాజధాని కిళినోచ్చికి ఈ ప్రాంతం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే ఈ వైమానిక స్థావరం నుంచి ఎల్టీటీఈ చెక్రిపబ్లిక్ నుంచి సమకూర్చుకున్న యుద్ధ విమానాలను వేరొకచోటుకు తరలించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|