|
| భారత్ సాక్షాలను పరిశీలిస్తున్నాం: పాకిస్థాన్ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 15:34 IST ) | |
ముంబయిపై తీవ్రవాదుల దాడికి సంబంధించి భారత్ అందించిన సాక్షాలను తాము పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ పేర్కొంది. ముంబయి దాడులకు సంబంధించి భారత్ అందించిన సాక్షాలను పాకిస్థాన్కు చేరినట్టు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ సాదిక్ తెలిపారు.
ఈ విషయమై సాదిక్ మాట్లాడుతూ భారత్లోని పాక్ హైకమిషన్కు భారత్ అధికారులు తాము సంపాదించిన సాక్షాలను సమర్పించారని తెలిపారు.
ఈ విషయానికి సంబంధించి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో భారత విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ముంబయి దాడులకు సంబంధించి భారత్ సేకరించిన సాక్షాలను పాకిస్థాన్కు సమర్పించామని తెలిపారు. ముంబయి దాడులకు పాల్పడింది పాక్ జాతీయులేనన్న గట్టి ఆధారాలు వీటిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|