యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి
జకార్తా (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 10:09 IST )
ఇండోనేషియాలో ఆదివారం సంభవించిన భూకంపం ధాటికి నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ భూకంపం ప్రమాదంతో సునామీ హెచ్చరికను జారీ చేసిన ప్రభుత్వం అనంతరం దాన్ని ఉపసంహరించుకుంది.

ఇండోనేషియాలో ఆదివారం తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా దేశంలోని తూర్పు ప్రాతంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు, కట్టడాలు కూలిపోయాయి. తెల్లవారు జామున సంభవించిన ఈ భూకంపం ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది.

ధపాలవారీగా ఆదివారం మొత్తం భూమి కంపిస్తూనే ఉండడంతో ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు. ఇండోనేషియాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3, 7.6గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావానికి భయంతో జనం ఇళ్లు వదలి పారిపోయారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బంగ్లా అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్: హసీనా
దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం
లక్ష ఉద్యోగాల కోసం బ్రౌన్ ప్రణాళిక
గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ శ్రీకారం
కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే
పులులపై పట్టు సాధించే దిశగా శ్రీలంక సైన్యం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...