యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే
కొలంబో (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 17:07 IST )
గత పదేళ్లుగా ఎల్టీటీఈ ప్రధాన కేంద్రంగా విలసిల్లుతూ వచ్చిన కిళినోచ్చి ప్రాంతం సైన్యం ఆధీనంలోకి రావడం శ్రీలకం చరిత్రలో ఓ గొప్ప అంశంగా ఆ దేశ అధ్యక్షుడు మహీందా రాజపక్సే పేర్కొన్నారు. లంక సైన్యాలు సాధిస్తున్న విజయాల దృష్ట్యా ఇప్పటికైనా టైగర్లు వాస్తవాన్ని గ్రహించి లొంగిపోతే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.

లంక సైన్యాలు శుక్రవారం కిళినోచ్చిని విజయవంతంగా హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజపక్సే మాట్లాడుతూ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. కిళినోచ్చిని హస్తగతం చేసుకోవడం కలేనంటూ కొన్ని రోజుల ముందు ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాజపక్సే ఎద్దేవా చేశారు.

నూతన సంవత్సర ప్రారంభంలో దేశం గర్వించే ప్రకటన చేయగల్గడం తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. శ్రీలంక సైన్యం సాధించిన ఈ విజయాన్ని వర్ణించడానికి తనకు మాటలు చాలడం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పులులపై పట్టు సాధించే దిశగా శ్రీలంక సైన్యం
ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్
ముంబయి దాడులపై ఎఫ్‌బీఐ దర్యాప్తు పూర్తి: రైస్
గాజా బాధితులకు భారత్ ఆర్ధిక సాయం
అనుమానితులను అప్పగించం: పాక్
తీవ్రవాదుల అప్పగింత లేనట్టే: మీడియా కథనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...