యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 11:26 IST )
ముంబయి దాడుల నేపధ్యంలో విమర్శల పర్వానికి స్వస్తి పలికి భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు పాకిస్థాన్‌లోని అధికార పీపీపీ ప్రయత్నించాలని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం పాక్ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉన్న కారణంగా దానిపై దృష్టి పెట్టాలంటూ ఆయన పీపీపీని కోరారు. ఈ విషయమై శుక్రవారం షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ ముంబయి దాడుల అనంతరం ఇరు దేశాలు పరస్పరం విమర్శించుకునే విషయానికి స్వస్తి పలకాలని కోరారు.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా పీపీపీ చేసే ప్రయత్నాలకు తాము పూర్తి మద్దతు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పాక్‌కు సవాల్‌గా మారాయని షరీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముంబయి దాడులపై ఎఫ్‌బీఐ దర్యాప్తు పూర్తి: రైస్
గాజా బాధితులకు భారత్ ఆర్ధిక సాయం
అనుమానితులను అప్పగించం: పాక్
తీవ్రవాదుల అప్పగింత లేనట్టే: మీడియా కథనం
ఎల్టీటీఈ కీలక స్థావరం లంక సైనికుల వశం
ఎల్టీటీఈ స్థావరాలపై సైన్యం దాడి: 50మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...