యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
డిసెంబరు 5న రష్యా- భారత్ అణు ఒప్పందం
మాస్కో (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 12:07 IST )
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో అదనపు రియాక్టర్ల నిర్మాణం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం ఉద్దేశించిన అణు సహకార ఒప్పందంపై భారత్, రష్యా దేశాలు ఈ నెల 5న సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్ మూడు రోజుల పర్యటన కోసం బుధవారం భారత్ వస్తున్నారు. ఈ పర్యటనలో ఇరుదేశాలు అణు ఒప్పందంపై సంతకాలు చేస్తాయని రష్యా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

కూడంకుళంలో నాలుగు అదనపు రియాక్టర్లు నిర్మించడంపై రష్యా ఆసక్తి కనబరుస్తోంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించడానికి రష్యా మక్కువ చూపుతోంది. ఈ విషయాన్ని రష్యా అణు శక్తి సంస్థ సీఈవో సెర్గీ కిరియెంకో వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రష్యాతో సంబంధాలు పునరుద్ధరించనున్న నాటో
నిరసనలతో థాయ్‌లాండ్ ప్రధాని రాజీనామా
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు
ఇరాక్‌లో 2011 వరకు అమెరికా దళాలు
ఎల్టీటీఈ కీలక పట్టణం లంక దళాల స్వాధీనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...