|
| 20 అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్ |
| లండన్ (ఏజెన్సీ), సోమవారం, 1 డిసెంబర్ 2008 ( 15:12 IST ) | |
భారత ఆర్థిక రాజధానిలో మూడు రోజులపాటు తీవ్రవాద పోరు జరగడంతో, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్ కూడా ఒకటయింది. ముంబయి తీవ్రవాద దాడుల్లో సుమారు 200 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.
బ్రిటన్కు చెందిన ది టెలిగ్రాఫ్ అనే వార్తా సంస్థ ప్రమాదకర ప్రదేశాలకు సంబంధించిన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రమాదకర ప్రదేశాల జాబితాలో పాకిస్థాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, ఇజ్రాయేల్, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలు, మెక్సికో, థాయ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి.
వీటితోపాటు చెచెన్యా, జమైకా, సూడాన్, కొలంబియా, హైతీ, ఎరిట్రియా, కాంగో, లైబిరియా, బురుండి, నైజీరియా, జింబాబ్వే, లెబనాన్ దేశాలను కూడా ప్రమాదకర ప్రదేశాలుగా ది టెలిగ్రాఫ్ గుర్తించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|