యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పైరేట్లకు మూకుతాడు వేసేందుకు భారత్ ప్రణాళికలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 11:15 IST )
సోమాలియా తీరంలో ఇటీవల సముద్రపు దొంగల నౌకను నీటిలో ముంచేసిన విజయానందంలో ఉన్న భారత్ తాజాగా ఆడెన్ గల్ఫ్‌లో విస్తృతస్థాయి గస్తీకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరో నాలుగు యుద్ధ నౌకలను ఆడెన్ గల్ఫ్‌లో మోహరించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని భారత్ గురువారం వెల్లడించింది.

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఎటువంటి చర్యకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని నావికా దళ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ తబర్ అనే యుద్ధనౌక విధులు నిర్వహిస్తోంది.

తాజాగా మరికొన్ని యుద్ధనౌకలను ఆడెన్ గల్ఫ్‌లో మోహరించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని నావికా దళం తెలిపింది. కనీసం నాలుగు నౌకలను ఆడెన్ గల్ఫ్‌కు పంపే ప్రతిపాదనను రక్షణ శాఖ పరిశీలిస్తుందని వెల్లడించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుందని పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల గ్రెనెడ్ దాడి
పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస
స్వలింగ వివాహాలకు నేపాల్ సుప్రీం ఆమోదం
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు: బంగ్లా ప్రభుత్వం
2025 నాటికి భారత్ కీలక శక్తి: ఎన్ఐసీ నివేదిక
కెన్యా తీరంలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ హైజాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...