యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస
ఐరాస (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 14:44 IST )
నౌకలను హైజాక్ చేయడం ద్వారా ఈ ఏడాది సోమాలియా సముద్రపు దొంగలు ఇప్పటివరకు 25 నుంచి 30 మిలియన్ డాలర్ల ముడుపులు పొందారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వెల్లడించారు. సోమాలియాలో నెలకొని ఉన్న భద్రతా సంక్షోభాన్ని పావుగా చేసుకొని సముద్రపు దొంగలు గత కొంతకాలంగా రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.

సోమాలియా తీరంలో జరుగుతున్న నౌకల హైజాక్, దోపిడీల కారణంగా వాణిజ్యం బాగా దెబ్బతింటోందని ఐక్యారాజ్యసమితి భద్రతా మండలికి సమర్పించిన త్రైమాసిక నివేదికలో బాన్ కీ మూన్ పేర్కొన్నారు. సోమాలియా తీరంలో జనవరి నుంచి అక్టోబరు వరకు 65 వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. దీని ద్వారా వారు 25 నుంచి 30 మిలియన్ డాలర్ల ముడుపుల ఆర్జించారని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్వలింగ వివాహాలకు నేపాల్ సుప్రీం ఆమోదం
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు: బంగ్లా ప్రభుత్వం
2025 నాటికి భారత్ కీలక శక్తి: ఎన్ఐసీ నివేదిక
కెన్యా తీరంలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ హైజాక్
ఆర్ఎస్ఎస్, బీడీ తీవ్రవాద సంస్థలు కావు: బ్రిటన్
యోగాపై ఫత్వా జారీకి మలేషియా సన్నాహాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...