యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలు
టొరంటో (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 14:18 IST )
కెనడా- భారత్‌లు సమగ్ర అణు ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. భారత్‌లో పౌర అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ అణు ఒప్పందం ఉపయోగపడనుందని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుదేశాలు ఈ అణు ఒప్పందంపై గత నెలలో అనధికారిక చర్చలు జరిపాయి. త్వరలోనే దీనిపై అధికారిక చర్చలు ప్రారంభం అవతాయని కెనడా విదేశాంగ ప్రతినిధి లిసా మొనెటే తెలిపారు.

అణు ఇంధన సరఫరా గ్రూపులో (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు మద్దతుగా నిలిచిన తాము ఆ దేశంతో అణు సహకారాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నామని వెల్లడించారు. భారత్‌ను బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య దేశంగా వర్ణించిన ఆమె, ఇరుదేశాలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలను పంచుకుంటున్నాయని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దలైలామాతో చర్చలకు చైనా ప్రభుత్వ సంసిద్ధత
రష్యా అధ్యక్షుడి పదవీకాలం పెంపు బిల్లుకు ఆమోదం
పాక్‌లో అమెరికా క్షిపణి దాడులు: 12 మంది మృతి
సౌర వ్యవస్థ వెలుపలి గ్రహం ఫొటోలు తీసిన హబుల్
ఏకాకిగా మారిన బిన్ లాడెన్: సీఐఏ వెల్లడి
మాజీ మావోలను విడుదల చేయండి: ప్రచండ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...