యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఎల్టీటీఈ లొంగిపోవాలి: రాజపక్స డిమాండ్
కొలంబో (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 13:21 IST )
శ్రీలంకలో గత కొన్ని దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాన్ని నడుపుతున్న ఎల్టీటీఈని లొంగిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహీంద రాజపక్స డిమాండ్ చేశారు. ఉద్యమబాట విడిచిపెట్టి, ప్రజాస్వామ్య మార్గంలోకి రావాలని రాజపక్స ఎల్టీటీఈకి పిలుపునిచ్చారు.

దేశంలో జాతుల సమస్యకు సైనిక చర్య ద్వారా పరిష్కారం లభించదని పునరుద్ఘాటించారు. తమిళుల రాజకీయ హక్కుల కోసం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని శ్రీలంక అధ్యక్షుడు కోరారు. తమిళులకు రాజకీయ హక్కులను కల్పించేందుకు తాము కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
123 ఒప్పందం చట్టబద్దమే : ముఖర్జీ
చైనాతో అణు ఒప్పందం అవసరం లేదు : పాక్
రెండు రోజుల్లో దలైలామా డిశ్చార్జ్
ఐపీఐ పైప్ లైన్‌ నిర్మాణానికి పాక్, ఇరాన్ సిద్ధం
123 ఒప్పందంపై భారత్, అమెరికాలు సంతకం
మార్తీ అహ్తిసారీకి నోబెల్ శాంతి బహుమతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...