|
| ఆఫ్ఘనిస్థాన్లో తాజా హింసాకాండ: 88 మంది మృతి |
| కాబూల్ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 13:02 IST ) | |
ఆఫ్ఘనిస్థాన్లో తాజాగా జరిగిన హింసాకాండ 88 మందిని బలిగొంది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఈ హింసాకాండ అనంతరం అధికారిక యంత్రాంగం భద్రతను పటిష్ట పరిచింది. ఇందుకోసం ఏడు వేల మంది అదనపు భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండటంతో ఆఫ్ఘనిస్థాన్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో 88 మంది మృతి చెందారు. దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన పోరులో 73 మంది తాలిబాన్లు, ఐదుగురు ప్రైవేటు భద్రతా సిబ్బంది మరణించారు. ఇదిలా ఉంటే తీవ్రవాదులు రోడ్డుపక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘనిస్థాన్ అధికారికవర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|