యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసంపై బాంబు దాడి
ఖాట్మండు (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 10:40 IST )
నేపాల్ ఉపాధ్యక్షుడు పర్మానంద ఝా నివాసం వద్ద ఆదివారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఒక సైనికుడితోపాటు ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడి నుంచి పర్మానంద సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.

ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయం వద్ద ఉన్న గౌరిఘాట్‌లో నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసం ఉంది. ఈ దాడిలో ఇంటిలోని కొంతభాగం పాక్షికంగా దెబ్బతింది. ఈ దాడిని తామే చేశామని రాష్ట్రీయ ముక్తి సేన ప్రకటించింది. దాడి అనంతరం ఈ ప్రదేశంలో భద్రతను పటిష్ట పరిచారు.

నేపాల్ ఉపాధ్యక్షునిగా ఝా గత నెలలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన రహస్యంగా ప్రమాణస్వీకారం హిందీలో చేయడం నేపాల్‌లో వివాదాస్పదమైంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కూడా జరిగింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముషారఫ్‌కు గడువు విధించిన పాకిస్థాన్ ప్రభుత్వం
ఇండోనేసియాలో రైలు ప్రమాదం: 8మంది దుర్మరణం
ఆర్మీ ఛీఫ్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు!
పరిశ్రమలు తెరిపిస్తాం: నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ
హెచ్-2B వీసాలో మార్పులకు ప్రతిపాదన: యూఎస్
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలి: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...